Posted on 2024-07-12 13:54:20
డైలీ భారత్, మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో అధికారులతో కలసి మంత్రి సీతక్క ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజల సమస్యల వినతులు స్వీకరిస్తున్న క్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒక మహిళా తన సమస్యను విన్నవించు క్రమంలో తన పాపను మహిళా కానిస్టేబుల్ సుమలత ఎత్తుకొని లాలిస్తున్న తల్లికి బాసటగా నిలిచింది.
తల్లి సానుకూలంగా తన సమస్యను ప్రజాదర్బార్ లో విన్నవించికుంది.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >