Posted on 2024-07-12 11:49:46
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బావిలో పడిన సాధు జంతువు పిల్లిని బయటికి తీసిన సిరిసిల్ల అగ్నిమాపక కేంద్రంలో పనిచేస్తున్న లీడింగ్ ఫైర్ మెన్. పి. మైపాల్ ను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ టి. వెంకన్న కరీంనగర్ డివిజన్ రివార్డుతో సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు సిరిసిల్ల అగ్నిమాపక కేంద్ర అధికారి నరేందర్, కరీంనగర్ అగ్నిమాపక కేంద్ర అధికారి పరమేశ్వర్, మానకొండూరు అగ్నిమాపక కేంద్ర అధికారి బూదయ్య .
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >