Posted on 2024-07-11 23:17:23
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేంద్రమంత్రిగా ఉండి హైదరాబాద్ అభివృద్ధికి కిషన్రెడ్డి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్న ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ను నిర్లక్ష్యం చేసినట్లుగా, అభివృద్ధి కుంటుపడినట్లుగా కిషన్రెడ్డి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.కేంద్రం హైదరాబాద్ను స్మార్ట్ సిటీ చేయలేదని, అమృత్ పథకం నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదనిఫైర్ అయ్యారు.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్ను విమర్శిస్తున్నారని ఆక్షేపించారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >