Posted on 2024-07-11 19:33:31
రూ. 4 లక్షల 50 వేల ఎల్ ఓసీ అందజేత
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం వినికిడి సమస్యతో బాధపడుతున్న కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామానికి చెందిన నాగం భాను ప్రసాద్ చికిత్స కోసం ముఖ్య మంత్రి సహాయ నిది నుండి రూ.4 లక్షల 50 వేలను ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించిన చెక్ ను గురువారం కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆద్వర్యంలో లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అందించారు..
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >