Posted on 2024-07-10 19:21:08
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతాంగానికి ఇచ్చినటువంటి రుణమాఫీ గాని రైతుబంధు రైతు కూలీలకు 12 వేల రూపాయలు. కౌలు రైతులకు ఇవ్వాలని 15000 ఇవ్వాలని సత్యాగ్రహ దీక్ష దీక్షకు వెళ్లకుండా ముందస్తు గా భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి ని అదేవిధంగా కిసాన్ మోర్చా నాయకుల్ని ,.రైతుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది పోలీస్ స్టేషన్ తరxలించిన వారిలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి తేలు ఒడ్డెన్న.చిట్టి బాజన్ శేష గారి పోశెట్టి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు మాట్లాడుతూ ఇట్లాంటి అక్రమ అరెస్టులు ఎన్నిటికైనా భయపడమని కాంగ్రెస్ ప్రభుత్వము రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే అంతవరకు రైతుల వెన్నంటే ఉండి రైతాంగానికి ఇచ్చిన హామీలన్నిటిని. వెంటనే నెరవేర్చాలని లేకుంటే నెరవేర్చే వరకు రైతాంగానికి బాసటగా ఉండి.ఉద్యమాలు చేపడతామని కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది.
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >