Posted on 2024-07-10 19:21:08
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతాంగానికి ఇచ్చినటువంటి రుణమాఫీ గాని రైతుబంధు రైతు కూలీలకు 12 వేల రూపాయలు. కౌలు రైతులకు ఇవ్వాలని 15000 ఇవ్వాలని సత్యాగ్రహ దీక్ష దీక్షకు వెళ్లకుండా ముందస్తు గా భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి ని అదేవిధంగా కిసాన్ మోర్చా నాయకుల్ని ,.రైతుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది పోలీస్ స్టేషన్ తరxలించిన వారిలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి తేలు ఒడ్డెన్న.చిట్టి బాజన్ శేష గారి పోశెట్టి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు మాట్లాడుతూ ఇట్లాంటి అక్రమ అరెస్టులు ఎన్నిటికైనా భయపడమని కాంగ్రెస్ ప్రభుత్వము రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే అంతవరకు రైతుల వెన్నంటే ఉండి రైతాంగానికి ఇచ్చిన హామీలన్నిటిని. వెంటనే నెరవేర్చాలని లేకుంటే నెరవేర్చే వరకు రైతాంగానికి బాసటగా ఉండి.ఉద్యమాలు చేపడతామని కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది.
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >