Posted on 2024-07-10 17:40:22
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కేడీసీసీ బ్యాంకులో సభ్యత్వం నుండి వివిధ కారణాలతో ఇటీవల కాలంలో చనిపోయిన వారి కుటుంబాలకు భీమా చెక్కులను చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా కొండూరు మాట్లాడుతూ . . .
ఈ మధ్యకాలంలో వివిధ కారణాలతో చనిపోయిన ఐదుగురు సభ్యులకు ఇన్సూరెన్స్ కు సంబంధించిన చెక్కులను అందజేస్తున్నామన్నారు ఇంటి పెద్దదిక్కులు కోల్పోయిన వారికి ఉడతా భక్తి సాయంగా ఈ డబ్బులు ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ఈ ఇన్సూరెన్స్ పథకాల్లో చేరాలని, అనుకోని పరిస్థితుల్లో ఏమైనా జరిగినట్లయితే, కుటుంబానికి ఆసరా అవుతుందని కోరుతున్నామన్నారు. బ్యాంక్ ఖాతాదారులకు తాము చేయగలగినంత చిన్న చిన్న సహాయం చేసి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొండూరి రవీందర్ రావు, కెడిసిసి చైర్మన్, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్లు ఏనుగు తిరుపతిరెడ్డి, దేవదాసు లు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >