| Daily భారత్
Logo




భీమా చెక్కులను అందజేసిన కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీందర్రావు

News

Posted on 2024-07-10 17:40:22

Share: Share


భీమా చెక్కులను అందజేసిన కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీందర్రావు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కేడీసీసీ బ్యాంకులో సభ్యత్వం నుండి వివిధ కారణాలతో ఇటీవల కాలంలో చనిపోయిన వారి కుటుంబాలకు భీమా చెక్కులను చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా కొండూరు మాట్లాడుతూ . . . 

ఈ మధ్యకాలంలో వివిధ కారణాలతో చనిపోయిన ఐదుగురు సభ్యులకు ఇన్సూరెన్స్ కు సంబంధించిన చెక్కులను అందజేస్తున్నామన్నారు ఇంటి పెద్దదిక్కులు కోల్పోయిన వారికి ఉడతా భక్తి సాయంగా ఈ డబ్బులు ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ఈ ఇన్సూరెన్స్ పథకాల్లో చేరాలని, అనుకోని పరిస్థితుల్లో ఏమైనా జరిగినట్లయితే, కుటుంబానికి ఆసరా అవుతుందని కోరుతున్నామన్నారు. బ్యాంక్ ఖాతాదారులకు తాము చేయగలగినంత చిన్న చిన్న సహాయం చేసి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో  కొండూరి రవీందర్ రావు, కెడిసిసి చైర్మన్, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్లు ఏనుగు తిరుపతిరెడ్డి, దేవదాసు లు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >