Posted on 2024-07-05 20:37:18
డైలీ భారత్, బొజ్జన్నపేట: బొజ్జన్న పేట గ్రామానికి చెందిన కందుకూరి స్రవంతి, వయస్సు 34 సంవత్సరాలు తను కిరాణా షాప్ నడుపుతూ పెట్రోల్, డీజిల్ అమ్ముతుంటుంది. తేదీ 04.6.2024 రోజు సాయంత్రం 6 గంటల సమయం న పెట్రోల్ బాటిల్ బయటకు తెస్తుండగ బాటిల్ చేతిలో నుండి కిందపడి పెట్రోల్ చుక్కలు ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు పై పడి ప్రమాదవ శాత్తు మంటలు చెలరేగాయి కిరాణా షాప్ లో డీజిల్, పెట్రోల్ ఉండటం వలన మంటలు అధికమై స్రవంతి కి కూడా మంటలు అంటుకొని తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు, హైదరాబాద్ లో చికత్స పొందుతూ ఈరోజు ఉదయం 10 గంటల సమయం న ఉస్మానియా ఆసుపత్రి లో మరణించినారు. భర్త కందుకూరి రాజకుమార్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం
Posted On 2026-03-12 13:45:42
Readmore >
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష
Posted On 2026-03-12 13:44:39
Readmore >
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Posted On 2026-03-12 12:57:08
Readmore >