" /> ." /> ." />
Posted on 2024-07-05 18:45:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో ఏటా 33వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు "ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్" జర్నల్ పేర్కొంది.
వారిలో 12వేల మంది ఢిల్లీవాసులే ఉంటున్నారని లాన్సెట్ నివేదిక పేర్కొంది.
హైదరాబాద్లో 1,600 మంది చనిపోతున్నారని తెలిపింది.
ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, పూణే, ముంబై, సిమ్లా, వారణాసి నగరాల్లో ప్రతీ రోజూ నమోదవుతున్న మరణాల్లో దాదాపు 7 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని వెల్లడించింది.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం
Posted On 2026-03-12 13:45:42
Readmore >
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష
Posted On 2026-03-12 13:44:39
Readmore >
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Posted On 2026-03-12 12:57:08
Readmore >