| Daily భారత్
Logo


సూర్యాపేట జిల్లాలో లారీ క్రిందికి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి

News

Posted on 2024-04-22 14:33:54

Share: Share


సూర్యాపేట జిల్లాలో లారీ క్రిందికి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి

డైలీ భారత్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందారు.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యా పేట జిల్లా మునగాల (మం) ముకుందపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీ వెనుక భాగం క్రిందికి కారు దూసు కెల్లడంతో ఈ సంఘటనలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరా లు తెలియాల్సి ఉంది...

Image 1

విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట

Posted On 2024-05-16 22:34:57

Readmore >
Image 1

వేసవి లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు

Posted On 2024-05-16 22:30:45

Readmore >
Image 1

డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి

Posted On 2024-05-16 21:46:48

Readmore >
Image 1

పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

Posted On 2024-05-16 19:48:35

Readmore >
Image 1

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

Posted On 2024-05-16 19:23:17

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-16 17:38:06

Readmore >
Image 1

ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి

Posted On 2024-05-16 14:12:24

Readmore >
Image 1

అలిపిరి వద్ద కారు దగ్ధం

Posted On 2024-05-16 13:34:02

Readmore >
Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >