Posted on 2024-03-23 20:46:54
డైలీ భారత్ ,రంగారెడ్డి జిల్లా : భూకబ్జా కేసులో కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఆదిభట్ల పరిధిలో ఉన్న రెండు ఎకరాల భూమిని కన్నారావు, అతడి అనుచరులు కబ్జాకు పాల్పడ్డారు. ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపడుతుండగా.. రెండు ఎకరాల భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అదేవిధంగా ప్రాజెక్ట్ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు కన్నారావు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భూ కబ్జా కేసులో కన్నారావుతో పాటు మొత్తం 38 మందిపై పోలీసులు కేసులు బుక్ చేశారు.
విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట
Posted On 2024-05-16 22:34:57
Readmore >డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి
Posted On 2024-05-16 21:46:48
Readmore >ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-16 17:38:06
Readmore >ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >