డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్న సంగతి తెలి సిందే.
ఈ నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకు నేందుకు ఏప్రిల్ 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
18 ఏళ్లు నిండిన వారు, ఓటర్ల జాబితాలో పేరు లేనివారు.. ఈ అవకాశాన్ని వినియోగించేకోవాలని EC అధికారులు సూచించారు.
కొత్తగా నమోదు చేసుకో వాలనుకునే వారు ఫారం-8 దరఖాస్తును ఆన్లైన్లో గాని, ఎన్నికల అధికారికి గాని అందజేయవచ్చని తెలిపారు