| Daily భారత్
Logo




లక్ష్మీ నరసింహ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

News

Posted on 2024-02-28 12:01:46

Share: Share


లక్ష్మీ నరసింహ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

పట్టు వస్త్రాలను సమర్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీపీ

కార్యక్రమాల్లో దూసుకుపోతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఉత్సవాలలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించి 51 వేల రూపాయలను దేవాలయానికి  దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.


ఈ కార్యక్రమంలో చేగుంట మండలం  ఎంపీపీ మాసుల శ్రీనివాస్ హాజరైనారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్  యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్ దుబ్బాక నియోజకవర్గ యువజన అద్యక్షులు సాయి కుమార్ గౌడ్ జూకంటి రాజా గౌడ్ జనరల్ సెక్రెటరీ మోజామిల్ కొండి శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింహులు ఎస్టి సెల్ అధ్యక్షుడు ఫకీర్ నాయక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ యువజన అధ్యక్షుల మద్దూరి రాజు సీనియర్ నాయకుడు  కాంశెట్టి సతీష్ కుమార్ చౌదరి శ్రీనివాస్ గోపాల్ రెడ్డి గ్రామ అద్యక్షులు నర్సింలు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Image 1

సిరిసిల్ల జిల్లాలో మొబైల్ షాపులకు కొత్త నిబంధనలు... సమాచారం ఇస్తే ప్రశంసాపత్రం

Posted On 2026-07-18 14:02:57

Readmore >
Image 1

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి

Posted On 2026-07-18 10:24:15

Readmore >
Image 1

24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!

Posted On 2026-07-18 10:20:51

Readmore >
Image 1

ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తే పౌరసత్వం రద్దు కానట్లే : సుప్రీంకోర్టు

Posted On 2026-07-18 06:17:55

Readmore >
Image 1

రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు

Posted On 2026-07-18 06:16:11

Readmore >
Image 1

జిల్లాలో నరసన్న పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

Posted On 2026-07-18 06:13:42

Readmore >
Image 1

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Posted On 2026-07-17 17:49:23

Readmore >
Image 1

భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Posted On 2026-07-17 17:07:37

Readmore >
Image 1

ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!

Posted On 2026-07-17 15:20:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు

Posted On 2026-07-17 15:09:10

Readmore >