| Daily భారత్
Logo




లక్ష్మీ నరసింహ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

News

Posted on 2024-02-28 16:31:46

Share: Share


లక్ష్మీ నరసింహ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

పట్టు వస్త్రాలను సమర్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీపీ

కార్యక్రమాల్లో దూసుకుపోతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఉత్సవాలలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించి 51 వేల రూపాయలను దేవాలయానికి  దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.


ఈ కార్యక్రమంలో చేగుంట మండలం  ఎంపీపీ మాసుల శ్రీనివాస్ హాజరైనారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్  యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్ దుబ్బాక నియోజకవర్గ యువజన అద్యక్షులు సాయి కుమార్ గౌడ్ జూకంటి రాజా గౌడ్ జనరల్ సెక్రెటరీ మోజామిల్ కొండి శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింహులు ఎస్టి సెల్ అధ్యక్షుడు ఫకీర్ నాయక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ యువజన అధ్యక్షుల మద్దూరి రాజు సీనియర్ నాయకుడు  కాంశెట్టి సతీష్ కుమార్ చౌదరి శ్రీనివాస్ గోపాల్ రెడ్డి గ్రామ అద్యక్షులు నర్సింలు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >