Posted on 2026-08-26 17:26:39
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిజాంసాగర్ రోడ్డులోని లింగాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దేవునిపల్లి ఎస్సై రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను హెల్మెంట్, వాహనానికి సంబంధించిన సరియైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడపడం, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, తనిఖీలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖి లలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది రవీ,జైపాల్, భూపతి, వాణి తదితరు పోలీసులు పాల్గొన్నారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >