Posted on 2026-08-26 17:11:26
డైలీ భారత్, సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణంలోని శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న కోటి కుంకుమార్చన కార్యక్రమం 4వ రోజు అత్యంత వైభవంగా జరిగింది.
బాల్కి రమేష్ పంతులు ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష పూజలో దాదాపు 600 మంది సుహాసినులు పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేశారు.
అనంతరం ఆలయ ప్రతినిధి రాచ విద్యాసాగర్ గురుస్వామి మాట్లాడుతూ రాబోయే పౌర్ణమి రోజున ఆలయంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ అనంతలక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ముందుగానే తమ పేర్లను ఆలయంలో నమోదు చేసుకోవాలని కోరారు.
#Balki Ramesh Pantulu #Racha Vidyasagar Guruswamy #Sircilla #RajannaSircilla #SircillaNews #AyyappaSwamyTemple #KotiKumkumarchana #TelanganaTemples #SircillaTempleNews #BhakthiNews
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >