| Daily భారత్
Logo




అట్ట పుట్టల వితరణ

News

Posted on 2026-06-15 14:06:41

Share: Share


అట్ట పుట్టల వితరణ

డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు విద్యార్థి విద్యార్థులకు వందమందికి అట్ట పుట్టల వితరణ చేయించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు హమీద్  ఉపసర్పంచ్ గారి సహకారంతో ఈ అట్టపుట్టల ను విద్యార్థులకు అందించడం జరిగిందని  తెలియజేశారు ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చే పిల్లలే ఉంటారని వారికి తప్పకుండా మేము అండగా ఉంటామని తెలియజేశారు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా  విద్యార్థులను కోరారు పాఠశాల పక్షాన ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు  గుడి కాడి కొమరయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయ శ్రీ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >