| Daily భారత్
Logo




ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

News

Posted on 2026-05-24 10:59:31

Share: Share


ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  మరియు జిల్లా పంచాయతీ అధికారి విధ్యాచందన  అధ్వర్యంలో శనివారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల సాదారణ బదిలీలు ప్రశాంతంగా ముగుసినవి.

ఇట్టి బదిలీలలో మొత్త 131 మంది దరఖాస్తు చేసుకోగా ,వారిలో గ్రేడ్ -1 కార్యదర్శులు ఇద్దరు, గ్రేడ్ -2 కార్యదర్శులు నలుగురు, గ్రేడ్ -3 కార్యదర్శులు నలుగురు, గ్రేడ్-4 కార్యదర్శులు 121 మందికి మొత్తంగా 131 మంది కార్యదర్శులను వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేసినట్లు ఆమె తెలిపారు, ఇట్టి కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి సుదీర్ కుమార్, DRDA APO శ్రీనివాస రావు, APD రమణారావు, AVO సునీల్ కుమార్, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది విజయ్,విక్రమ్,ఫరూక్, దుర్గా ప్రసాద్, కార్యదర్శుల సంఘ భాద్యులు వంశీ, సతీష్ ,కిరణ్ తదితరలు పాల్గొన్నారు,

Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >
Image 1

ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

Posted On 2026-05-24 10:59:31

Readmore >
Image 1

మున్సిపల్ లోని శానిటైజేషన్, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-05-24 07:52:01

Readmore >
Image 1

గోవుల అక్రమ రవాణా చేసే వారిపై కటిన చర్యలు తీసుకోవాలి

Posted On 2026-05-24 07:45:55

Readmore >
Image 1

రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం

Posted On 2026-05-24 07:44:38

Readmore >
Image 1

ఖమ్మం నుంచే ఉద్యమ శంఖారావం..

Posted On 2026-05-24 07:43:22

Readmore >