| Daily భారత్
Logo




తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

News

Posted on 2026-05-12 16:38:01

Share: Share


తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

డైలీ భారత్, కామారెడ్డి: ప్రముఖ సినీ గేయ రచయిత, జ్యోతిష్య–వాస్తు పండితులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు  కుటుంబ వారసులు అయిన టంగుటూరి వెంకట రాందాసు ను కామారెడ్డి జిల్లాకు చెందిన కోడిప్యాక సాయిరాం హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శ్రీ రాందాసు సాయిరాంను ఆత్మీయంగా ఆహ్వానించి పలకరించారు. ఇద్దరూ పలు సాహిత్య, సాంస్కృతిక అంశాలపై చర్చించారు. అనంతరం శ్రీ రాందాసు తన ఆశీస్సులను అందజేశారు.

ఈ భేటీపై స్పందించిన కోడిప్యాక సాయిరాం మాట్లాడుతూ, “తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ప్రకాశం పంతులు  వారసులను కలవడం నా అదృష్టం. శ్రీ రాందాసు చూపిన ఆదరణ, ఆత్మీయత జీవితాంతం గుర్తుండిపోతుంది. వారి సరళత, సంస్కారం నేటి తరానికి ఆదర్శం” అని తెలిపారు.

Image 1

తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

Posted On 2026-05-12 16:38:01

Readmore >
Image 1

బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ మంత్రి పొన్నంను కలిసిన కాంగ్రెస్ నేతలు

Posted On 2026-05-12 16:37:06

Readmore >
Image 1

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్..

Posted On 2026-05-12 11:14:01

Readmore >
Image 1

బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్

Posted On 2026-05-12 06:24:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త

Posted On 2026-05-11 21:14:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

Posted On 2026-05-11 21:12:14

Readmore >
Image 1

నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు

Posted On 2026-05-11 21:02:02

Readmore >
Image 1

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి

Posted On 2026-05-11 20:55:26

Readmore >
Image 1

మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-05-11 20:42:59

Readmore >
Image 1

రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

Posted On 2026-05-11 20:38:54

Readmore >