| Daily భారత్
Logo




తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

News

Posted on 2026-05-12 16:38:01

Share: Share


తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

డైలీ భారత్, కామారెడ్డి: ప్రముఖ సినీ గేయ రచయిత, జ్యోతిష్య–వాస్తు పండితులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు  కుటుంబ వారసులు అయిన టంగుటూరి వెంకట రాందాసు ను కామారెడ్డి జిల్లాకు చెందిన కోడిప్యాక సాయిరాం హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శ్రీ రాందాసు సాయిరాంను ఆత్మీయంగా ఆహ్వానించి పలకరించారు. ఇద్దరూ పలు సాహిత్య, సాంస్కృతిక అంశాలపై చర్చించారు. అనంతరం శ్రీ రాందాసు తన ఆశీస్సులను అందజేశారు.

ఈ భేటీపై స్పందించిన కోడిప్యాక సాయిరాం మాట్లాడుతూ, “తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ప్రకాశం పంతులు  వారసులను కలవడం నా అదృష్టం. శ్రీ రాందాసు చూపిన ఆదరణ, ఆత్మీయత జీవితాంతం గుర్తుండిపోతుంది. వారి సరళత, సంస్కారం నేటి తరానికి ఆదర్శం” అని తెలిపారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >