| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో  జాతీయ పతాకావిష్కరణ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో  జాతీయ పతాకావిష్కరణ గాంధీనగర్ లో జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎలగొండ రవి జాతీయ పతాకావిష్కరణ చేశారు.అనంతరము ఈ కవి సమ్మేళనం కార్యక్రమం లో కవులు కవితా గానం చేసారు.

ఈ కార్యక్రమం లో అధ్యక్షులు ఎలగొండ రవి, వెంగళ లక్ష్మణ్, ఆడెపు లక్ష్మణ్, జనపాల శంకరయ్య,కోడం నారాయణ, అంకారాపు రవి గుండెల్లి వంశీ,దూడం గణేష్ మహేష్,రాజేశం, కృష్ణ మూర్తి శర్మ పాల్గొన్నారు

Previous 75వ గణతంత్ర వేడుకలలో ముఖ్యఅతిథిగా ఉప సర్పంచ్ ఉదండపురం నాగరాజు
Next తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
ADVERTISEMENT