Posted on 2026-03-24 08:05:41
డైలీ భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేటలో గాడ సూర్యనారాయణమూర్తి (43) అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 5వ ఏపీఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల క్రితం తన తల్లి మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సూర్యనారాయణ, గత రెండు రోజులుగా భోజనం కూడా చేయకుండా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బాబామెట్టలోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.
సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు
Posted On 2026-03-27 11:21:28
Readmore >
108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Posted On 2026-03-27 11:18:23
Readmore >
పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు
Posted On 2026-03-27 08:53:44
Readmore >
కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Posted On 2026-03-26 13:46:04
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది - అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
Posted On 2026-03-26 13:40:11
Readmore >
తలమడ్ల ప్రాథమిక పాఠశాలకు ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ నుంచి ఫర్నిచర్ విరాళం
Posted On 2026-03-26 13:37:36
Readmore >