Posted on 2026-03-24 13:35:41
డైలీ భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేటలో గాడ సూర్యనారాయణమూర్తి (43) అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 5వ ఏపీఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల క్రితం తన తల్లి మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సూర్యనారాయణ, గత రెండు రోజులుగా భోజనం కూడా చేయకుండా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బాబామెట్టలోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >