| Daily భారత్
Logo




అడవి బిడ్డలకు నారాయణపురం కమిటీ భోజనాలు వితరణ

News

Posted on 2026-03-23 14:41:25

Share: Share


అడవి బిడ్డలకు నారాయణపురం కమిటీ భోజనాలు వితరణ

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంఅత్మా రామ పిరమిడ్ ధ్యాన మందిరం,,ప్రారంభం సందర్బంగా అడవిలో నివసిస్తున్న గిరిజన కోయ బిడ్డలూ 60 కుటుంబాలకు 400 మందికి సరిపడా భోజనం,5 రకాల కూరలు, పప్పు, సాంబారు, పేరుగు, పలు రకాల తిను బండారాలు డాక్టర్ శ్రీనివాస్ యన్ జి ఓ ద్వారా అందించారుమా రత్నమ్మ స్వచ్చoద సేవా సొసైటిద్వారా అనేక మంది పేదలకు చేయుతగా నిలిసిన డాక్టర్ శ్రీనివాస్ సేవలు మరువ లేనివి అంటూ నారాయణపురం కమిటీ బృందం సభ్యులు వారి సేవలు కొనియాడి భోజనాలు కూరలు అందించి ఔదార్యం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ బృందం సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

Image 1

కళాకారులు దేవుని రూపాలు : మంజుల పత్తిపాటి

Posted On 2026-03-28 02:33:17

Readmore >
Image 1

శ్రీరామనవమి సందర్భంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-27 16:52:33

Readmore >
Image 1

భద్రాదిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం!

Posted On 2026-03-27 13:17:32

Readmore >
Image 1

స్వప్నలోక్ లో ఘనంగా సీతారామ కల్యాణం

Posted On 2026-03-27 13:15:58

Readmore >
Image 1

సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు

Posted On 2026-03-27 11:21:28

Readmore >
Image 1

108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Posted On 2026-03-27 11:18:23

Readmore >
Image 1

శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమము

Posted On 2026-03-27 11:17:20

Readmore >
Image 1

పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు

Posted On 2026-03-27 08:53:44

Readmore >
Image 1

పవన్ కళ్యాణ్ తో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ

Posted On 2026-03-27 03:18:01

Readmore >
Image 1

వాహనాల తనిఖీలో దొరికిపోయిన మొబైల్ దొంగ

Posted On 2026-03-26 14:57:03

Readmore >