| Daily భారత్
Logo




అడవి బిడ్డలకు నారాయణపురం కమిటీ భోజనాలు వితరణ

News

Posted on 2026-03-23 20:11:25

Share: Share


అడవి బిడ్డలకు నారాయణపురం కమిటీ భోజనాలు వితరణ

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంఅత్మా రామ పిరమిడ్ ధ్యాన మందిరం,,ప్రారంభం సందర్బంగా అడవిలో నివసిస్తున్న గిరిజన కోయ బిడ్డలూ 60 కుటుంబాలకు 400 మందికి సరిపడా భోజనం,5 రకాల కూరలు, పప్పు, సాంబారు, పేరుగు, పలు రకాల తిను బండారాలు డాక్టర్ శ్రీనివాస్ యన్ జి ఓ ద్వారా అందించారుమా రత్నమ్మ స్వచ్చoద సేవా సొసైటిద్వారా అనేక మంది పేదలకు చేయుతగా నిలిసిన డాక్టర్ శ్రీనివాస్ సేవలు మరువ లేనివి అంటూ నారాయణపురం కమిటీ బృందం సభ్యులు వారి సేవలు కొనియాడి భోజనాలు కూరలు అందించి ఔదార్యం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ బృందం సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >