Posted on 2026-02-17 16:28:59
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఈ నేల 19 వ తేది నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మస్జీద్ ల వద్ద విధి దీపాలు ఏర్పాటు చేయాలనీ షాద్ నగర్ ముస్లిం మైనారిటీ నాయకుల మొహమ్మద్ ఇబ్రహీం అధ్యర్యంలో మున్సిపల్ కమీషనర్ సునీతరెడ్డి కి వినతి పత్రం సమర్పించారు.త్వరలోనే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్, ముబారక్ అలీ ఖాన్,ఇషాక్,కబీర్, ఖదిర్, అలీం సఖీబ్ తదితరుల పాల్గొన్నారు.
తిరుపతిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 10 మందికి రూ.1,00,000 జరిమానా
Posted On 2026-02-17 19:35:10
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-17 19:14:45
Readmore >
వైజ్ఞానిక ప్రదర్శనలలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దమ్మన్నపేట విద్యార్థులు మేటి
Posted On 2026-02-17 18:50:50
Readmore >
భారత్ విస్తార అన్నదాతలకు కేంద్రం మరో శుభవార్త-రేపే ప్రారంభం
Posted On 2026-02-17 16:33:46
Readmore >
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Posted On 2026-02-17 16:29:52
Readmore >
డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Posted On 2026-02-17 16:23:59
Readmore >