Posted on 2026-02-17 16:28:59
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఈ నేల 19 వ తేది నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మస్జీద్ ల వద్ద విధి దీపాలు ఏర్పాటు చేయాలనీ షాద్ నగర్ ముస్లిం మైనారిటీ నాయకుల మొహమ్మద్ ఇబ్రహీం అధ్యర్యంలో మున్సిపల్ కమీషనర్ సునీతరెడ్డి కి వినతి పత్రం సమర్పించారు.త్వరలోనే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్, ముబారక్ అలీ ఖాన్,ఇషాక్,కబీర్, ఖదిర్, అలీం సఖీబ్ తదితరుల పాల్గొన్నారు.
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >