Posted on 2026-01-25 09:24:42
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్కు తరలించారు. కారుతో ఢీకొట్టిన ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు. కాగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులు తాము ప్రయాణిస్తున్న కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టగా, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >