Posted on 2026-01-18 19:25:53
భారస సెల్ లీగల్ జిల్లా కన్వీనర్ దాదన్న గారి మధుసూదన్ రావు వెల్లడి..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారత రాష్ట్ర సమితి దిమ్మెలను కూల్చమ్మన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలకు ఏమైనా అతీతుడా అని భారాస సెల్ లీగల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు ప్రశ్నించారు. ఒక అధికారిక హోదాలో ఉన్న ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా మాట్లాడాల్సిన తీరుగా లేవని అన్నారు. ఆస్థుల విద్మంసానికి ముఖ్యమంత్రి పిలుపునివ్వడం ఆయన మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలే కాని భౌతిక దాడులకు పురికొల్పడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరాచక సంస్కృతిని సృష్టించే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ పరిపాలనలో ప్రగతివైపు పయనం అయితే రేవంత్ పాలనలో అదోగతివైపు అడుగులు పడుతుండటం దురదృష్టకరమని ఆయన అన్నారు.
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >