Posted on 2026-01-07 19:59:34
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు బుధవారం ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. నాందేడ్ కు చెందిన షేక్ మహమ్మద్ కైఫ్, అద్నాన్ లను సీసీఎస్, మూడవ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు డిసెంబర్ 29న ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అమన్ పటేల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#nizamabad
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >