Posted on 2026-01-07 18:51:35
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సంకల్ప ఫౌండేషన్ అధ్వర్యంలో నూతనంగా రూపొందించిన 2026 నూతన క్యాలెండర్ ను మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు.నీరుపేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మరియు పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు వేల పుస్తకాలు పంపిణీ చేస్తూ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళుతున్న ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సంకల్ప ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోజీ గుండ్ర ,జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రాజు,హరి,కృష్ణ,వెంకట్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >