Posted on 2025-12-31 13:06:38
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గ్రామపంచాయతీ దగ్గర నుండి లక్ష్మీదేవిపల్లి మీదుగా రామవరం వెళ్లే రోడ్డుగత కొంతకాలంగా మరమ్మత్తులకు గురైందని రోడ్డుకు సరైన మరమ్మతులు చేయకపోవడం వల్ల రోడ్డుపై మోకాళ్ళకు పైన గుంతలు పడ్డ పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులుఅధికారుల పర్యవేక్షణ లోపం వల్ల రోడ్డుపై గుంతలు ఏర్పడి ఈ ప్రాంతంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండటం వల్ల లారీలు లోళ్ళపై వెళుతూ రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా మారి లారీలు ట్రాక్టర్లు మట్టి ఈ ప్రాంతం గుండా వెళ్లడం వల్ల మట్టి దుమ్ము విపరీతంగా లెగిసి గ్రామస్తులకు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని హరిజనవాడ గ్రామస్తులు రోడ్డుపై కూర్చొని బయటాయించి వచ్చే పోయే వాహనాలను నిలుపుదల చేయడం జరిగింది. ఈ విషయంపై తక్షణమేఅధికారులు స్పందించి అధికారులు గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >