Posted on 2025-12-15 12:52:01
డైలీ భారత్ న్యూస్, వికారాబాద్:వికారాబాద్ జిల్లా చోడాపూర్ మండల కేంద్రంలో ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడితో కలిసి నివసిస్తున్న కర్రె రత్నయ్య(32), కవిత దంపతులు. రత్నయ్య పొలం పనులు చేస్తుండగా, ప్రైవేట్ కంపెనీలో కూలీ పని చేస్తూ, అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో వివేహతర సంబంధం పెట్టుకున్న కవిత. ఈ విషయం తెలిసి, పెళ్ళీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారని, ఇలాంటి పనులు మానేయాలని కవితను పలుమార్లు హెచ్చరించిన భర్త రత్నయ్య. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని, ప్రియుడితో కలిసి భర్తను హత్యచేయాలని నిర్ణయించిన కవిత. ఎప్పటిలాగే పొలం పనుల కోసం వెళ్తుండగా, వెనుక నుండి ట్రాక్టర్తో ఢీకొట్టి రత్నయ్యను హతమార్చిన రామకృష్ణ . తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కవిత పోలీసులకు తెలపగా.. కవిత మీద అనుమానం ఉందని ఫిర్యాదు చేసిన రత్నయ్య తమ్ముడు దేవయ్య .పోలీసులు తమదైన శైలిలో విచారించగా, ప్రియుడితో కలిసి తానే హత్య చేయించమని ఒప్పుకున్న భార్య. భార్య కవిత, ప్రియుడు రామకృష్ణలను అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >