Posted on 2025-10-21 12:05:27
డైలీ భారత్, మంచిర్యాల:మంచిర్యాల జిల్లా రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాగామ శ్రీశైలం (25) ఆలుగామ గ్రామం సమీపంలోని ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి దురదృష్టవశాత్తు గల్లంతయ్యాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోటపల్లి ఎస్ఐ రాజేందర్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
దీపావళి పండుగ సందర్భంలో మంగళవారం శ్రీశైలం నదిలో స్నానం చేయడానికి వెళ్లి నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే.
సహాయక చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీ వివేక్ గారు అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఎస్ఐ రాజేందర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు గట్టు లక్ష్మన్ గౌడ్ తదితరులు నది వద్దనే ఉండి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
గాలింపు చర్యల కోసం పక్క రాష్ట్రం మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి ఒక బోటును తీసుకురావడంతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >