Posted on 2025-10-21 12:02:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిసిఎస్ కానిస్టేబుల్ ను హత్య చేసిన పాత నేరస్థుడు రియాజ్ అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం ముగిశాయి. కానిస్టేబుల్ ప్రమోద్ను శుక్రవారం హత్య చేసి పారిపోయిన నిందితుడు రియాజ్ ఆదివారం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం ఆసుపత్రిలో పోలీసుల రివాల్వర్ లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్చి చంపారు.
మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నగరంలో పోలీసు బందోబస్తు నడుమ రియాజ్ అంత్యక్రియలు పూర్తి చేశారు.
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >