Posted on 2025-10-20 22:15:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలు సోమవారం ప్రజలు చిన్నారులు ఎంతో ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. బాని బానసంచాలు పేలుస్తూ తన ఆనందాన్ని ఘనంగా జరుపుకున్నారు. దీపాల ప్రదిమల దీపాల ప్రమిదలతో ఆలయాలలో దీపాలను వెలిగించారు. అదే విధంగా లక్ష్మీ పూజలు కూడా సోమవారమే దీపావళి పండగ మరింత ప్రత్యేక సూపరు దీపావళి పండగ మరింత ప్రత్యేక శోభను సంతరించుకుంది. నరకాసురుడు అనే రాక్షసురుని సంహరించిన రోజున దీపావళి పండగ జరుపుకుంటారని, పండితులు, దీపావళి పండుగ యొక్క విశిష్టత చెప్పుకుంటారు. ఈ రోజున వ్యాపారస్తులు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీంతో ఎక్కడ చూసినా బాణ సంచాల పేలుళ్ల శబ్దాలు, గాల్లోకి ఎగిరి వేసే పటాసులను నింగిలోకి ఎగిరి వేశారు. ఆకాశం రంగుల మాయంగా మారింది.
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >