| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్ లో నిజామాబాద్ యువకుడికి స్వర్ణ పతకం

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్ లో నిజామాబాద్ యువకుడికి స్వర్ణ పతకం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కప్ ఛాంపియన్షిప్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంటర్నేషనల్ బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత మహమ్మద్ హుసాముద్దీన్ తమిళనాడులోని చెన్నైలో జరిగిన బీ ఎఫ్ ఐ  కప్ ఛాంపియన్షిప్లో 55- 60 కేజీల వ్యక్తిగత శరీర బరువు కేటగిరీలో పోటీపడ్డాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న హుసాముద్దీన్ తాజాగా స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

Previous అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల శాఖ అధ్యక్షులుగా వల్లెపు జగదీష్ భరద్వాజ
Next సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి దుర్మార్గపు చర్య
ADVERTISEMENT