Posted on 2025-09-09 15:18:16
బాధితుని కుటుంబంలో విషాదం..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అదృశ్యమైన వ్యక్తి శవమై లభ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేల్పూర్ మండల కేంద్రంలో గత నెల 19వ తేదీన అదృశ్యమైన విషయంలో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి. సంజీవ్ తెలిపారు.మంగళవారం ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి ఈ సోమవారం ఈనెల 8వ తేదీన వ మిస్సయిన వ్యక్తి శవమై లభ్యమైంది. లభ్యమైనట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. సంతోష్ అనే వ్యక్తి తాడ్వాయి గ్రామం నుండి వేల్పూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి వద్ద వ్యవసాయ కూలికి జీతం చేస్తాడని అన్నారు. మృతదేహం పంచనామా కోసం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిఐ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. సంతోష్ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోస్టుమార్టం రిపోర్ట్ రాగానే అన్ని వివరాలు తెలుపుతామని సీఐ శ్రీధర్ రెడ్డి సూచించారు.. ఆయనతోపాటు వేల్పూర్ ఎస్సై సంజీవ్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >
అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకూడదు... తంగళ్లపల్లి గ్రామసభలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
Posted On 2026-08-27 15:58:53
Readmore >
"ఫీజుల బకాయి... బీజేపీ లడాయి"... సిరిసిల్లలో BJYM భారీ ధర్నా, ప్రభుత్వానికి రాగుల రాజిరెడ్డి వార్నింగ్
Posted On 2026-08-27 15:50:17
Readmore >