| Daily భారత్
Logo




సస్పెండ్ అయిన కొద్ది గంటల్లోనే పార్టీ కార్యాలయంలో కవిత ఆనవాళ్లు లేకుండా ఫ్లెక్సీ లలో ఫోటో తొలగించిన బీఆర్ఎస్ శ్రేణులు

News

Posted on 2025-09-02 17:43:15

Share: Share


సస్పెండ్ అయిన కొద్ది గంటల్లోనే  పార్టీ కార్యాలయంలో కవిత ఆనవాళ్లు లేకుండా ఫ్లెక్సీ లలో ఫోటో తొలగించిన బీఆర్ఎస్ శ్రేణులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ ఎంపీగా పదేండ్లు  చక్రం తిప్పిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్టీ వ్యవహారాల పట్ల వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అది గడిచిన కొద్ది గంటల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో గతంలో మాజీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ లతో కూడిన ఫ్లెక్సీలలో ఇదివరకు ఆమె ఫోటో కనిపించేది. ఇప్పుడు కనీసం ఆమె ఫోటో ఆనవాళ్లు లేకుండా ఆమె ముఖచిత్రంపై తెల్ల కాగితంతో తుడిచి వేశారు. దీంతో ఆమె అభిమానులు అనుచర వర్గాల్లో మరింత కలవరం రేపింది.


Image 1

అశ్వాపురంలో ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

Posted On 2026-03-13 13:02:56

Readmore >
Image 1

నేటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు కొత్త విధానం

Posted On 2026-03-13 13:02:05

Readmore >
Image 1

బుకింగ్ ఆలస్యమై డెలివరీ కాకపోతే...

Posted On 2026-03-13 13:01:02

Readmore >
Image 1

ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. నలుగురి మృతి

Posted On 2026-03-13 12:59:55

Readmore >
Image 1

"కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్

Posted On 2026-03-13 12:25:43

Readmore >
Image 1

ఏసీబికి చిక్కిన సీనియర్ అకౌంటెంట్

Posted On 2026-03-13 08:19:15

Readmore >
Image 1

బార్ కౌన్సిల్ కు ఎన్నికైన మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు

Posted On 2026-03-13 08:09:52

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి

Posted On 2026-03-13 08:09:02

Readmore >
Image 1

ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-12 22:25:21

Readmore >
Image 1

దేశంలో ఎల్పిజి కొరతపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది

Posted On 2026-03-12 21:54:50

Readmore >