| Daily భారత్
Logo




గుండె పోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

News

Posted on 2023-12-24 09:59:12

Share: Share


గుండె పోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

డైలీ భారత్, కొమురం భీం జిల్లా: కొమురంభీం జిల్లా కాగజ్ నగర్  మండలం లోని ఈస్ గాం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జి, దయానంద్(55) విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందాడు.

డ్యూటీ నిర్వహణలో భాగంగా రాత్రి నజురుల్ నగర్ మార్కెట్ కు వెళ్లగా అక్కడే గుండెపోటు వచ్చి కిందపడి పోయాడు. మార్కెట్లోని పలువురు ఈస్ గాం  స్టేషన్లు సమాచారం అందించారు.

సహచరులు పోలీసులు తమ వాహనంలో అతడిని తీసుకుని కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అందించే ప్రయత్నంలో హెడ్ కానిస్టేబుల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు..

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >