Posted on 2025-08-09 19:51:42
డైలీ భారత్, హైదరాబాద్ : పన్ను చెల్లింపుదారులు సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ను తప్పకుండా సకాలంలో దాఖలు చేయాలని టీవీఎన్ టాక్స్ కన్సల్టెన్సీ (హైదరాబాద్)కి చెందిన టాక్స్ కన్సల్టెంట్ వెంకట్ సూచించారు. ఆలస్యం చేస్తే పన్ను వాపసు ప్రయోజనం కోల్పోవడంతో పాటు, వడ్డీ మరియు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఐటీఆర్ దాఖలు సమయంలో సరైన ఫారమ్ ఎంపిక చేసుకోవడం, అన్ని ఆదాయ వనరులను సరిగ్గా పేర్కొనడం, తగిన ఆధారాలు ఉండే మినహాయింపులు మాత్రమే క్లెయిమ్ చేయడం చాలా కీలకమని తెలిపారు. తప్పుడు సమాచారంతో రిటర్న్ దాఖలు చేస్తే లోపభూయిష్ట నోటీసులు రావడంతో పాటు, తిరిగి నవీకరించాల్సిన అవసరం ఏర్పడి, అదనపు జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఐటీఆర్ ప్రక్రియపై స్పష్టత లేకపోతే నిపుణుల సహాయం తీసుకోవాలని వెంకట్ సూచించారు. మరింత సమాచారం కోసం 8885675574 నంబర్కు సంప్రదించవచ్చని తెలిపారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >