Posted on 2025-07-25 04:39:22
డైలీ భారత్, కాంచీపురం: తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ కాంచీపురం కోర్టు గురువారం తీర్పునిచ్చింది. 2018లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో పాలలో మత్తుమాత్రలు కలిపి 7 ఏళ్ల అజయ్, 4 ఏళ్ల కర్ణికను హతమార్చిన కేసులో తల్లి అభిరామి, ఆమె ప్రియుడు మీనాక్షి సుందరాన్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో అభిరామి, సుందరానికి మరణించే వరకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
చావుకు మోదీ కారణం... ఇట్లు భారత దేశ పౌరుడు అంటూ సూసైడ్ నోట్...
Posted On 2026-07-23 08:40:10
Readmore >
చీర కొనలేదని భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో బాది, ఆపై గొంతు నులిమి చంపిన భార్య
Posted On 2026-07-23 08:08:04
Readmore >
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!
Posted On 2026-07-22 19:43:08
Readmore >
బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్
Posted On 2026-07-22 19:03:39
Readmore >
హైదరాబాద్లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >