| Daily భారత్
Logo




బిడ్డలను చంపిన కేసులో తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు

News

Posted on 2025-07-25 04:39:22

Share: Share


బిడ్డలను చంపిన కేసులో తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు

డైలీ భారత్, కాంచీపురం: తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ కాంచీపురం కోర్టు గురువారం తీర్పునిచ్చింది. 2018లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో పాలలో మత్తుమాత్రలు కలిపి 7 ఏళ్ల అజయ్, 4 ఏళ్ల కర్ణికను హతమార్చిన కేసులో తల్లి అభిరామి, ఆమె ప్రియుడు మీనాక్షి సుందరాన్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో అభిరామి, సుందరానికి మరణించే వరకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

Image 1

చావుకు మోదీ కారణం... ఇట్లు భారత దేశ పౌరుడు అంటూ సూసైడ్ నోట్...

Posted On 2026-07-23 08:40:10

Readmore >
Image 1

ఆదివాసి – అడవికి ఆత్మ... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-23 08:13:58

Readmore >
Image 1

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

Posted On 2026-07-23 08:08:55

Readmore >
Image 1

చీర కొనలేదని భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో బాది, ఆపై గొంతు నులిమి చంపిన భార్య

Posted On 2026-07-23 08:08:04

Readmore >
Image 1

జిల్లా జడ్జీల పదవీ విరమణ వయసు పెంపు?

Posted On 2026-07-23 08:06:18

Readmore >
Image 1

కాకినాడ షూటింగ్‌లో బాలయ్యకు మజిల్ టేర్... AIGలో చికిత్స

Posted On 2026-07-23 08:05:22

Readmore >
Image 1

నేపాల్ లో 4.2 తీవ్రతతో భూకంపం

Posted On 2026-07-23 04:12:06

Readmore >
Image 1

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!

Posted On 2026-07-22 19:43:08

Readmore >
Image 1

బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్

Posted On 2026-07-22 19:03:39

Readmore >
Image 1

హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-22 15:32:51

Readmore >