" /> ." /> ." />
Posted on 2025-07-13 15:17:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ లో ఆదివారం సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఊర పండుగలో సరికి ప్రత్యేకత ఉంది. అమ్మవారికి బలి ఇచ్చిన తరువాత చేసే పదార్థాలను "సరి" అని పిలుస్తారు. అయితే ఈ సరిని ఇంట్లో, పొలాల్లో చల్లితే శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. దీంతో ఊర పండుగలో భాగంగా, వివేకానంద చౌరస్తా వద్ద సరి కోసం ప్రజలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలీసు భద్రత నడుమ సరిని కూడళ్లకు చేర్చారు.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >