" /> ." /> ." />
| Daily భారత్
Logo




నిజామాబాద్ ఊర పండగ లో స్వల్ప లాఠిచార్జి

News

Posted on 2025-07-13 15:17:26

Share: Share


నిజామాబాద్ ఊర పండగ లో స్వల్ప లాఠిచార్జి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ లో ఆదివారం సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఊర పండుగలో సరికి ప్రత్యేకత ఉంది. అమ్మవారికి బలి ఇచ్చిన తరువాత చేసే పదార్థాలను "సరి" అని పిలుస్తారు. అయితే ఈ సరిని ఇంట్లో, పొలాల్లో చల్లితే శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. దీంతో ఊర పండుగలో భాగంగా, వివేకానంద చౌరస్తా వద్ద సరి కోసం ప్రజలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలీసు భద్రత నడుమ సరిని కూడళ్లకు చేర్చారు.

Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >