Posted on 2023-12-11 21:46:28
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
డైలీ భారత్, తెలంగాణ: ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందని ద్రాక్షల ఉందని వైద్యమో నారాయణ హరి అని అక్కడ ప్రజలు ఆర్తనాధాలు చేస్తున్నారని వారిని పట్టించుకునే నాధుడు లేడని రాజకీయ విశ్లేషకులు అబ్దుల్ కలాం నేషనల్ నంది అవార్డు గ్రహీత ఆడారి నాగరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారుతున్న ముఖ్యమంత్రి మారుతున్న సమస్య పరిష్కారం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం కులం మతం ప్రాంతం రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చేలా
ప్రయత్నిస్తానని ప్రభుత్వ వెంటనే ఈ సమస్యను సీరియస్గా తీసుకొని పరిష్కరించాలని ఆడారి నాగరాజు విజ్ఞప్తి చేశారు.
సీలేరు. డొంకరాయి .మోతుగూడెం .చింతూరు
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >