Posted on 2025-05-04 20:04:19
CPIML మాస్ లైన్ జిల్లా నాయకురాలు కె. కల్పన
డైలీ భారత్, భద్రాచలం :కాలం చెల్లిన మందులు అర్హత లేని డాక్టర్లు వసతులు లేని హాస్పిటల్లో వైద్యం పేరుతో రోగుల ప్రాణాలు తీస్తున్న హాస్పిటల్ పై ప్రభుత్వం నిగా పెట్టాలని అట్టి ఓనర్లపై డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ ల్యాండ్ డిమాండ్ చేస్తుంది. లేనిదేల ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నది.
సత్తుపల్లి పట్నంలో రెస్టారెంట్ సమీపంలో ఎస్ వి సి ప్రైవేటు ఆసుపత్రిలో చింతలపూడి మండలం కోటపాడు గ్రామానికి చెందిన పాముర్తి జోత్స్నా అనే వివాహత మహిళ చేరగా ఆపరేషన్ అనంతరం మరణించింది దాంతో బంధువులు ఆందోళనతో విషయం బయటపడింది ఈ విషయంపై స్పందించిన సత్తుపల్లి DMHO డాక్టర్ సీతారాం సంబంధిత హాస్పిటల్ సందర్శించి పరిశీలించగా కాలం తీరిన మందులు వాడినట్లు అర్హత లేని ఎంబిబిఎస్ డాక్టర్ సరికొండ హర్షిత్ ఆపరేషన్ చేయడం వల్ల, సరైన వసతులు లేవని డిఎంఎస్ఓ ప్రకటించారు ఇలాంటి పరిస్థితులు భద్రాచలంతో సహా జిల్లాలో జరుగుతున్నందున ప్రభుత్వం నిఘ పెట్టి రోగుల ప్రాణాలను కాపాడాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. చనిపోయిన మహిళ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల ఆందోళన చేపడుతావని హెచ్చరిస్తున్నది.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >