Posted on 2025-03-24 13:58:41
డైలీ భారత్, మెదక్:మెదక్ జిల్లా మాసాయిపేట మండల బిజెపి పార్టీ ఆఫీసు వద్ద సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగిన రోజు రాష్ట్రం మరియు దేశం మొత్తం కలిపి ఒక ఆరు నెలలలో ఎలక్షన్లు అయిపోతాయి మిగతా నాలుగున్నర సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర నాయకులు, దేశ అభివృద్ధి కోసం దేశ నాయకులు అందరూ కలిసికట్టుగా దేశ అభివృద్ధి కోసం పాటుపడతారు కాబట్టి దేశం ఆర్థికంగా బలపడుతుందని బిజెపి కార్యకర్తలుగా కోరుకుంటున్నాము
మండల ఇంచార్జి అంగడిపేట రాష్ట్ర నాయకుడు ఇంచార్జ్ శ్రీనివాస్ గౌడ్. మండల పార్టీ అధ్యక్షుడు వేణు. మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు .మోలుగు నాగేందర్ రెడ్డి.. మండల ఉప అధ్యక్షులు. నవీన్ యాదవ్. Sc మోర్చా అధ్యక్షులు. ఆకారం బాబు.OBC మోర్చా రమేష్.. మండల బూత్ అధ్యక్షులు..సాయి. గౌరగాళ్ల రాములు. కుకుదువ రవి.. సత్యనారాయణ.. రాజు. మాజి మండల ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ పైన అవగాహన కార్యక్రమము
Posted On 2026-03-12 17:34:10
Readmore >
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ
Posted On 2026-03-12 17:29:36
Readmore >
లిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Posted On 2026-03-12 17:28:11
Readmore >
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం
Posted On 2026-03-12 13:45:42
Readmore >
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష
Posted On 2026-03-12 13:44:39
Readmore >
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Posted On 2026-03-12 12:57:08
Readmore >