| Daily భారత్
Logo




ఒకటే దేశం ఒకటే ఎన్నిక

News

Posted on 2025-03-24 13:58:41

Share: Share


ఒకటే దేశం ఒకటే ఎన్నిక

డైలీ భారత్, మెదక్:మెదక్ జిల్లా  మాసాయిపేట మండల బిజెపి పార్టీ ఆఫీసు వద్ద సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగిన రోజు రాష్ట్రం మరియు దేశం మొత్తం కలిపి ఒక ఆరు నెలలలో ఎలక్షన్లు అయిపోతాయి మిగతా నాలుగున్నర సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర నాయకులు, దేశ అభివృద్ధి కోసం దేశ నాయకులు అందరూ కలిసికట్టుగా దేశ అభివృద్ధి కోసం పాటుపడతారు కాబట్టి దేశం ఆర్థికంగా బలపడుతుందని బిజెపి కార్యకర్తలుగా కోరుకుంటున్నాము

మండల ఇంచార్జి అంగడిపేట రాష్ట్ర నాయకుడు ఇంచార్జ్ శ్రీనివాస్ గౌడ్. మండల పార్టీ అధ్యక్షుడు వేణు. మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు .మోలుగు నాగేందర్ రెడ్డి.. మండల ఉప అధ్యక్షులు. నవీన్ యాదవ్. Sc మోర్చా అధ్యక్షులు. ఆకారం బాబు.OBC మోర్చా రమేష్.. మండల బూత్ అధ్యక్షులు..సాయి. గౌరగాళ్ల రాములు. కుకుదువ రవి.. సత్యనారాయణ.. రాజు. మాజి మండల ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >