Posted on 2025-02-06 18:23:07
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న రాజేశ్వరి వాళ్ళ ఇల్లు సిలిండర్ పేలి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న కోడూరు వైష్ణవి తన తల్లి సహాయంతో ₹4,500 సేకరించిన మొత్తం డబ్బులను ఉపాధ్యా యుల సమక్షంలో అందించడం జరిగింది. వైష్ణవి ని ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. విద్యార్థులు చిన్నతనం నుండే తోటి వారికి సాయం చేయడం అలవర్చుకోవాలని ఆపదలో ఉన్న వాళ్లకు ఆదుకోవాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ స్టాఫ్ సెక్రటరీ మల్లేశం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ
Posted On 2026-03-12 17:29:36
Readmore >
లిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Posted On 2026-03-12 17:28:11
Readmore >
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం
Posted On 2026-03-12 13:45:42
Readmore >
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష
Posted On 2026-03-12 13:44:39
Readmore >
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Posted On 2026-03-12 12:57:08
Readmore >