| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి

నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి


డైలీ భారత్, పల్నాడు: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి యువకుడు బలి అయ్యారు.ఇంట్లో  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కనుపోలు ఉదయ్ కిరణ్ (32) .ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ లలో పది లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు సమాచారం. అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

కూరగాయలు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్నడు..

Previous మహిళ మృతదేహాన్ని మోసుకెళ్ళిన పోలీసులు
Next సిగ్నల్ లేకున్నా కాల్స్, ఇంటర్నెట్ సేవలు
ADVERTISEMENT