| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

డైలీ భారత్, హైదరాబాద్: మహిళల స్వేచ్ఛ సమాన త్వలకు చిన్నాం  దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా బోధన ప్రారంభించిన వీరవనిత, సావిత్రిబాయి పూలే, బాలికలకు విద్య స్త్రీలకోసం, బడుగుల జీవితాల కోసం ఆమె జీవితాన్ని పణంగా పెట్టిన ఆదర్శమూర్తి, సామాజిక ఉద్యమానికి పునాదిగా నిలిచిన సావిత్రిబాయి పూలే జయంతి రోజు మహిళ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిం చాలని, తెలంగాణ  ప్రభుత్వం నిర్ణయించింది, 

ఘన నివాళి అర్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది, ప్రతి ఏటా సావిత్రిబాయి పూలే జయంతి రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని ఆదేశించింది, జయంతి రోజున ఆమె చేసిన సేవలు కొనియాడాలని, తెలంగాణ ప్రభుత్వం  నిర్ణయించింది, 

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులుజారీ చేసింది. దీంతో ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించను న్నారు.

Previous ఫ్లెక్సీ వివాదం పై స్పందించిన ఆదివాసి నాయకులు తంబల్ల రవి
Next "ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి" : చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం. సాగర్
ADVERTISEMENT