డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ బైపాస్ లోని రాయికల్ చౌరస్తా లో బాబా గ్రాండ్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమములో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, రఘు నాయక్, కొంకల్ల చెన్నయ్య, పురుషోత్తం రెడ్డి, రాయికల్ శ్రీనివాస్ , బస్వం అప్ప, ముబారక్ అలీ ఖాన్, వెంకట్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News
బాబా గ్రాండ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్