| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మణుగూరు సింగరేణి లో ప్రమాదం

మణుగూరు సింగరేణి లో ప్రమాదం

డైలీ భారత్, సింగరేణి:క్షతగాత్రుని స్ట్రక్చర్ పై ఆసుపత్రికి తరలిస్తున్న గాని అధికారులు మణుగూరు ఓసి టు గని లో పల్టీ కొట్టిన 100 టన్ బంపర్ డంపర్ ఆపరేటర్ మూన్ చంద్

ఈ ప్రమాదంలో మృతి చెందాడు డంప్యాడ్ వద్ద లోడ్ అన్లుడ్ చేస్తుండగా అదుపు తప్పి ప్రమాదవశాత్తు టిప్పర్ పల్టీ కొట్టింది

కాబెన్ అద్దాలు  పగిలిపోయి ఆపరేటర్ కింద పడిపోగా బండ రాళ్ళు తగిలి తలకు బలమైన గాయమై మృతి చెందినట్లు సమాచారం

Previous జానపద కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి
Next "బలగం" మొగిలయ్య మృతి పట్ల లకావత్ గిరిబాబు సంతాపం
ADVERTISEMENT