Posted on 2024-09-13 20:02:49
డైలీ భారత్, హైదరాబాద్: హైదారాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన DKZ టెక్నాలజీస్ కంపెనీ.
హైదారాబాద్ వ్యాప్తంగా దాదాపు 18 వేల మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. సంస్థ బోర్డు తిప్పేయడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తమ గోడును వెళ్లబోసుకున్న వందలాది మంది బాధితులు.
బాధితులను నమ్మించేందుకు తొలుత ఇన్వెస్టర్లకు బాగా లాభాలు చూపిన DKZ టెక్నాలజీస్ కంపెనీ పెట్టుబడి పెట్టిన కొన్ని నెలలపాటు బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంస్థ.
సోషల్ మీడియా ప్రముఖులతో ప్రమోషన్లు చేయించిన సంస్థ ప్రతినిధులు. దానిని నమ్మి అధిక లాభాలు వస్తుందని అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరీ పెట్టుబడి పెట్టిన బాధితులు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >