Posted on 2024-09-06 14:31:59
డైలీ భారత్, ముంబై: ముంబై కమలా మిల్స్ కాంపౌండ్ ఏరియాలోని 15 అంతస్తుల టైమ్స్ టవర్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. 8 ఫైరింజన్ల సాయంతో అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కమలా మిల్స్ ఏరియాలోని ఓ రెస్టారెంట్లో 2017 డిసెంబర్ 29న జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు.
#fire accident #mubai #times tower
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >