Posted on 2024-09-01 15:46:02
కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రైతు బాంధవుడు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం 9:30 గంటలకు షాద్ నగర్ ముఖ్య కూడలి చౌరస్తా లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అందరూ హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం కోరారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >