| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మత్తు పదార్థాలకు అలవాటు పడద్దు : ఎస్సై ప్రవీణ్

మత్తు పదార్థాలకు అలవాటు పడద్దు : ఎస్సై ప్రవీణ్

డైలీ భారత్, కాసిపేట : కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్, కళాశాలలో గంజాయి , మత్తు పదార్థాల నిర్మూలనపై పోలీసులు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై ప్రవీణ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. గ్రామంలో చుట్టుపక్కల గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా వినియోగం నాటి చర్యలకు పాల్పడినట్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Previous మరదలిని ప్రేమించాడని నరికి చంపారు
Next నాణ్యమైన డిగ్రీ విద్యకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి : డాక్టర్ సామ రవీందర్ రెడ్డి
ADVERTISEMENT