| Daily భారత్
Logo




ఏసీబీ వలలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్

News

Posted on 2024-06-21 20:58:18

Share: Share


ఏసీబీ వలలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్

డైలీ భారత్, హైదరాబాద్:మేడ్చల్ జిల్లా సూరారం పరిధిలో ఒక వ్యక్తి తన భూమిలో అభివృద్ధి పనుల కోసం ఐదులక్షల లంచం డిమాండు చేసి అందులో భాగంగా "లక్ష రూపాయల" లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కిన ఆకుల వెంకటేశం, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సూరారం పోలీస్ స్టేషన్, సైబరాబాద్ కమిషనరేట్. 

అంతేగాక ఇంతకుముందు ఈ ఇన్‌స్పెక్టర్ ఇదే వ్యక్తిపై రౌడీ షీట్ నమోదు కాకుండా ఉండటం కోసం "రెండు లక్షల రూపాయలు" లంచంగా తీసుకున్నాడు.

Image 1

తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-02-10 20:22:53

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్

Posted On 2026-02-10 19:47:37

Readmore >
Image 1

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

Posted On 2026-02-10 19:42:38

Readmore >
Image 1

మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

Posted On 2026-02-10 19:41:28

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-02-10 19:06:05

Readmore >
Image 1

అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2026-02-10 19:02:27

Readmore >
Image 1

బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్

Posted On 2026-02-10 18:53:27

Readmore >
Image 1

మల్లెల మడుగు వద్ద ప్రమాదాల ముప్పు

Posted On 2026-02-10 18:50:29

Readmore >
Image 1

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

Posted On 2026-02-10 17:33:20

Readmore >
Image 1

సిరిసిల్ల 18వ వార్డు "హస్త"గతమే.. ?

Posted On 2026-02-10 17:31:30

Readmore >